జంతర్ మంతర్ నిరసనలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై నమోదైన పోలీసు ఫిర్యాదును పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.
ప్రపంచంలోనే అత్యంత చిన్న ద్వీప దేశాల్లో 'నౌరు' తన పేరును అధికారికంగా 'రిపబ్లిక్ ఆఫ్ నౌఇరో' (Republic of Naoero) గా ...
న్యూఢిల్లీలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తలపెట్టిన వర్చువల్ మీడియా సమావేశంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ...
తెలంగాణ అమ్మాయిలకు ఉచిత పైలట్ ట్రైనింగ్ పొందేందుకు ఇంటర్ విద్యాయుత సరికొత్త మార్గం సుగమం చేసింది. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ...
ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన నిత్యా ర ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, వంట నూనెలను ఏపీ ...
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సిక్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో స్కూల్‌కు 5 లక్షలు కేటాయించి ...
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో చీఫ్ సెలెక్టర్ పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ...
పెద్దశంకరంపేట మండల సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ...
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు చొరవతో దూప్‌సింగ్ తండాలో రూ.3 కోట్లతో నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది.
టీమ్ ఇండియా వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఒకవైపు భారత జట్టుకు ...
జపాన్ దేశానికి చెందిన బౌద్ధ భిక్షువులు (Buddhist Monks) శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది ...
తిరుపతి శ్రీ కరు మారియమ్మ ఆలయంలో మంగళవారం, షష్టి తిథి కలిసిరావడంతో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు ...